- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
మధ్యప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురి మృతి
by Dishafeatures2 |
X
దిశ, వెబ్ డెస్క్: మధ్యప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. బుర్హాన్పూర్లోని డెడ్తలై-షేక్పురా గ్రామ సమీపంలో ట్రక్కును పికప్ వాహనం ఢీకొనడంతో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందగా.. ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై ఆ రాష్ట్ర సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మరణించిన కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.2 లక్షలు, గాయపడిన వారికి రూ. 50 వేల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు.
Next Story