మధ్యప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురి మృతి

by Dishafeatures2 |
మధ్యప్రదేశ్ లో  ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురి మృతి
X

దిశ, వెబ్ డెస్క్: మధ్యప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. బుర్హాన్‌పూర్‌లోని డెడ్తలై-షేక్‌పురా గ్రామ సమీపంలో ట్రక్కును పికప్ వాహనం ఢీకొనడంతో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందగా.. ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై ఆ రాష్ట్ర సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మరణించిన కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.2 లక్షలు, గాయపడిన వారికి రూ. 50 వేల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు.



Next Story

Most Viewed